• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
Advertisement
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home News Andhra Pradesh

Tippala Nagireddy: ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

Varalakshmi by Varalakshmi
February 22, 2023
in Andhra Pradesh, News, Politics
0
Tippala Nagireddy: ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

గాజువాక ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్య పై 1999 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శాశ్వత పరిష్కారం చూపకుండా హౌస్ కమిటీ ఏర్పాటు చేశారని గాజువాక ఎమ్మెల్యే తిప్పలు నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్దిలపాలెంలో ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 1999లో ఏర్పడిన సమస్యకు 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బాధితుల గోడు విని ఈ హౌస్ కమిటీ భూములను క్రమబద్ధీకరించి భూ బాధితులను ఆదుకోవడానికి తొలి అడుగు వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ హౌస్ కమిటీ భూముల సమస్యకు పరిష్కారం చూపారని దీనికి గాజువాక ఎమ్మెల్యే తిప్పలు నాగిరెడ్డి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీవో నంబర్ 44ను జారీ చేసి హౌస్ కమిటీ భూముల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. పోరంబోకు మాములుగా నిర్ణయించిన 545 ఎకరాల్లో 2004 మంది స్థలాలను క్రమబద్ధీకరించారు. వారిలో 100 గజాలలోపు ఉన్నవారికి ఉచితంగా క్రమబద్ధీకరణ పట్టాలను అందజేశారు. 355 ఎకరాల్లో భూముల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టాలని జీవోలో పేర్కొన్నారు. ఆయన మరణం తరువాత ఆ జీవో అమలు ఆగిపోయిందని ఆ తరువాత అధికారం చేపట్టిన ప్రభుత్వలు ఈ విషయంపై శ్రద్ధ చూపకపోవడంతో ఈ హౌస్ కమిటీ భూముల సమస్య యధాతథంగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు.

2014లో షరతులతో చంద్రబాబు పట్టాలు

2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఇచ్చిన పట్టాలను రద్దు చేయడంతోపాటు హౌస్ కమిటీ బాధితులకు షరతులతో కూడిన పట్టాలను ఇచ్చారు. జీవో నంబర్ 301, ఆ తరువాత తీసుకొచ్చిన 279 జీవోల ద్వారా 6,387 మందికి షరతులతో కూడిన పట్టాలను అందజేశారు. లబ్ధిదారులకు ఆ పట్టాలు ఏ రకంగాను ఉపయోగపడలేదని తమ అవసరాలకు ఆస్తిని అమ్ముకోవడానికి గాని, వారసులకు బదిలీ చేసుకోవడానికి గాని ఆవకాశం లేకుండా పోయిందని తెలిపారు.

Mahanadu web site 02 Mahanadu web site 02 Mahanadu web site 02

హౌస్ కమిటీ భూముల పై సీఎం జగన్ ప్రత్యేక చొరవ

గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులెవరూ నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించకుండా అవినీతికి పాల్పడుతూ లబ్ధి పొందడానికి చూశారని నేను ఎమ్మెల్యే అయిన తరువాత ఈ హౌస్ కమిటీ భూముల సమస్యను ప్రత్యేక చొరవతో సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి ప్రజలకు లబ్ధి చేకూరేలా మార్పులు చేర్పులు చేసి జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను సీఎం దృష్టి తీసుకెళ్లడం జరిగిందని వాటి పరిష్కారానికి కూడా తొందరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అంతేకాకుండా గత జీవోలో 25 సంవత్సరాలకు హక్కుదారులుగా మారతారని పేర్కొనగా దానిని సీఎం జగన్ 10 సంవత్సరాలకు కుదించినట్టు తెలిపారు. ఈ భూములపై తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నాయకులు వైసీపీ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారని ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరెందుకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ప్రతిపక్ష నాయకులను ఆయన ప్రశ్నించారు. తన మన అనే బేధం లేకుండా సమన్యాయమే ధ్యేయంగా సీఎం జగన్ పాటుపడుతున్నారని హౌస్ కమిటీ బాధితులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల్లో తప్పులను సరిచేసి నూతన పట్టాలను ప్రభుత్వం జారీ చేస్తుందని గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆయన తెలిపారు.

విశాఖ నగర అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ పాదయాత్రలో పారిశ్రామిక ప్రాంత ప్రజలు పడుతున్న సమస్యలను తెలుసుకున్న సీఎం జగన్ ఈ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని ఈ హౌస్ కమిటీ సమస్యకు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కృషి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు

Post Views: 62
Tags: AP PoliticsTippala NagireddyYCP LeadersYSRCP

Related Posts

ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా... అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్
News

ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా…? అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్.

June 7, 2023
కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు
Politics

కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

June 7, 2023
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం అమలు
Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం అమలు

June 7, 2023
ట్రోలింగ్‌ అయినా..అనసూయ ఏ మాత్రం తగ్గట్లేదు
News

ట్రోలింగ్‌ అయినా..అనసూయ ఏ మాత్రం తగ్గట్లేదు

June 7, 2023
విద్యారంగంలో తెలంగాణ అభివృద్ధిని జాబితా చేసేందుకు ‘విద్యా దినోత్సవం’
News

విద్యారంగంలో తెలంగాణ అభివృద్ధిని జాబితా చేసేందుకు ‘విద్యా దినోత్సవం’

June 7, 2023
షాహిద్ కపూర్‌ ని ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజన్స్..కారణం ఇదేనా?
News

షాహిద్ కపూర్‌ ని ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజన్స్..కారణం ఇదేనా?

June 7, 2023
ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా... అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్

ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా…? అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్.

June 7, 2023
విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

June 7, 2023
కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

June 7, 2023
ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా... అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్
News

ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా…? అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్.

by TV Desk
June 7, 2023
0

రివార్డింగ్ పెట్టుబడి అనుభవం కోసం కొత్తూర్‌లోని సితార కౌంటీలో సితార లైఫ్‌స్టైల్ హోమ్స్, హెచ్‌ఎండీఏ లేఅవుట్ ప్లాట్‌లలో పెట్టుబడి పెట్టండి. మీరు దీన్ని ఎందుకు పరిగణించాలో పెట్టాలో...

Read more
విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

June 7, 2023
కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

June 7, 2023
ప్రియాంక చోప్రాతో రొమాన్స్ చేయనున్న జూనియర్ ఎన్టీఆర్?

ప్రియాంక చోప్రాతో రొమాన్స్ చేయనున్న జూనియర్ ఎన్టీఆర్?

June 7, 2023
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం అమలు

ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం అమలు

June 7, 2023
  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

© 2023 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News

© 2023 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.