సోమవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఆవిష్కరించారు.
“మాజీ ప్రధాని పివి నరసింహా రావు గారి వారసత్వం మరియు దార్శనిక నాయకత్వానికి గౌరవసూచకంగా నిజామాబాద్లో ఆయన కుమార్తె MLC వాణీదేవి అక్క మరియు కుమారుడు శ్రీ పివి ప్రభాకర్ రావు గారితో కలిసి నరసింహారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ విగ్రహం మనలో ప్రతి ఒక్కరికి గుర్తుగా, భారతదేశ ప్రగతికి ఆయన చేసిన విశేషమైన కృషిని గుర్తుచేస్తుంది. అని కవిత ట్వీట్ చేశారు.
ఈ కార్యక్రమంలో పీవీ నరసింహా రావు కుమార్తె, కుమారుడు పీవీ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి,పాల్గొన్నారు.
- Read more Political News