కోచ్ ఫ్యాక్టరీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ చేరుకున్నారు. ఉదయం 11:45 నుంచి 12:20 గంటల మధ్య వరంగల్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం విమానంలో హైదరాబాద్కు మధ్యాహ్నం 1:10 గంటలకు హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్కు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ప్రత్యేక విమానంలో రాజస్థాన్కు బయలుదేరుతారు.