పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు మరోవైపు రాజకీయాలు చూసుకుంటూ చాల బిజీ గా ఉన్నాడు . ఈ… మధ్య ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర లో పాలగోన్నారు . అయితే తాజాగా ఈయన వ్యక్తిగత జీవితం గురించి మరొక్క వార్త వైరల్ గా మారింది. వారాహి యాత్రకు ముందుగా జరిగిన యాగానికి మరియు ఈ మధ్యన నాగబాబు కొడుకు హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్ధానికి కూడా న మూడవ భార్య అన్నా లెజెనోవా హాజరు కాలేదు .
![పవన్ కళ్యాణ్ గూర్చి వైరల్ గా మారిన బండ్ల గణేష్ ట్వీట్..! 2 పవన్ కళ్యాణ్ గూర్చి వైరల్ గా మారిన బండ్ల గణేష్ ట్వీట్..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/a26d6dcb-c778-41c5-b98d-e3529def462a.jpg)
ఇప్పుడు దీన్ని ప్రధానంగా తీసుకున్న పవన్ కళ్యాణ్ మూడవ భార్య తో కూడా విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి . అవి ఇప్పుడు చాల వైరల్ గా మారాయి . పవన్ కళ్యాణ్ భార్య తన పిల్లలతో కలిసి ఫారిన్ లో ఉంటోందని…. తనకి ఎటువంటి న్యాయం జరగలేదని , విడాకులు తీసుకోలేదని అనింది. ఈ అంశంపై నిర్మాత మరియు నటుడు అయిన బండ్ల గణేష్ ఒక స్థాయిలో ఫైర్ అయ్యాడు.
ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నువ్వు ఎవరు రా నాకు చెప్పడానికి అని అన్నాడు . ఎప్పుడు ఈ…. వార్త నెట్టింట వైరల్ గ మారిపోయింది .