బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో వరుణ్ తేజ్ కి జోడీగా లోఫర్ సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈ అమ్మడు చేసే సినిమాలు తక్కువగానే ఉన్న సోషల్ మీడియాలో మిలియన్స్ లో ఫలోవర్స్ ఉన్నారు.
దానికి కారణంగా రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ సందడి చేయడమే శరీరం ఉన్నది చూపించడానికే అన్నట్లు ఆమె హాట్ ఫోటోషూట్ లతో రెచ్చిపోతుంది. బికినీ, స్విమ్ షూట్ డ్రెస్సులతో సందడి చేస్తుంది.
ఇక ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా బికినీ కాస్ట్యూమ్స్ ని ప్రమోట్ చేస్తుంది కూడా. బ్రాండింగ్ లోయర్ డ్రెస్సులుని ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా ఈ బ్యూటీ ప్రమోట్ చేస్తుంది. దాంతో కోట్ల రూపాయిల ఆదాయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారానే ఆమె ఆర్జిస్తోంది.
ఇక టైగర్ ష్రాఫ్ గర్ల్ ఫ్రెండ్ గా బాలీవుడ్ లో అందరికి దిశా పటాని సుపరిచితమే. అతనితోనే ఎక్కువ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె మూవీలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ బ్యూటీ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోలు సెగలు రేపుతున్నాయి.
బెడ్ రూమ్ లో బెడ్ పై అర్ధనగ్నంగా కేవలం బ్రాతో అందాలని చూపిస్తూ ఫోటోలకి పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. తన బ్రాండింగ్, సంపాదన కోసం ప్రైవేట్ బెడ్ రూమ్ ఫోటోలని కూడా దిశా పటాని షేర్ చేయడంపై కొంత మంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంత మంది మాత్రం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.