చంద్రయాన్-3 మరికొద్ది గంటల్లోనే జాబిల్లిపై అడుగుపెట్టనుంది
ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 మరికొద్ది గంటల్లోనే జాబిల్లిపై అడుగుపెట్టనుంది. ఈ ల్యాండింగ్ ప్రక్రియపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. తెలంగాణ సర్కార్ విద్యార్థిల కోసం ఒక నిర్ణయం తీసుకుంది.
![చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియను స్కూళ్లు, కాలేజీల్లో లైవ్ టెలికాస్ట్ 2 చంద్రయాన్-3](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Chandrayaan-3-1.png)
జాబిల్లిపై దిగే దృశ్యాలను రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చుడాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. స్కూళ్లు, కాలేజీల్లో లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఈవోలకు, ప్రిన్సిపల్స్కు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేసింది.