విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘ఖుషి’. సెప్టెంబ్ 1వ తేదీన థియేటర్లో విడుదల సిద్ధమైంది . ఈ నేపథ్యంలో ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే..? సమంత మాజీ భర్త, హీరో నాగచైతన్య అని అందరికి తెలుసు .. ఒక సినిమాకు చూడటానికి ఇటీవల థియేటర్ కు వెళ్లాడట. ఆ సినిమా బ్రేక్ టైంలో ఖుషి ట్రైలర్ రావడంతో వెంటనే నాగచైతన్య థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది .
![‘ఖుషి’ ట్రైలర్ రాగానే థియేటర్ నుంచి వెళ్లిపోయిన నాగచైతన్య? 2 ‘ఖుషి’ ట్రైలర్ రాగానే థియేటర్ నుంచి వెళ్లిపోయిన నాగచైతన్య?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-29T110105.991.jpg)
ఈ రూమర్స్పై నాగ చైతన్య తాజాగా క్లారిటీ కూడా ఇచ్చాడు. ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన చైతూ .. అవన్నీ చెత్త వార్తలని కొట్టిపారేశాదంట . ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. కొన్ని తెలుగు వెబ్సైట్స్లో రూమర్స్ తన దృష్టికి వచ్చాయని .. ఆ వార్తలను సరిచేయాల్సిందని . ఇప్పటికే వాళ్లకు సూచించామని అన్నారు. 2021లో సమంత-నాగచైతన్యలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం మనకి తెలిసిందే.