టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ పెయిర్ అనగానే వెంటనే గుర్తొచ్చేది ప్రభాస్-అనుష్క ల జోడీ. వీళ్లిద్దరు కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్లలో నటించారు మరియు ఈ నాలుగు సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయని అన్నారు . నిర్మాతలకు బాగా డబ్బులు కాసుల రూపంలో వచ్చాయి . మరోవైపు ఈ సినిమాల్లో ప్రభాస్-స్వీటీల జోడీని చూసి ప్రేక్షకులు అందరూ ఫిదా అయ్యారు. అయితే వీళ్లిద్దరూ కలిసి సినిమాలు చేసి చాలా ఏళ్లయింది. వీరిద్దరూ కలిసి ఎప్పుడు కనిపిస్తారా అని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారాని అన్నారు
![వెండితెర పై మరోసారి మెరవనున్న ప్రభాస్-అనుష్క జోడీ..? 2 వెండితెర పై మరోసారి మెరవనున్న ప్రభాస్-అనుష్క జోడీ..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-02T121803.610.jpg)
అయితే వీళ్లిద్దరికీ సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది . ఇప్పుడు మరోసారి ఈ జంట స్క్రీన్పై వస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారడంతో ప్రభాస్, అనుష్కల అభిమానులతో పాటు సినీ ప్రియులంతా చాల సంతోషంగా ఉన్నారాణి అన్నారు ఇక ప్రభాస్కు సంబంధించి మరో వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ త్వరలోనే ప్రభాస్తో కలిసి ఓ సినిమా తీయాలని ప్లాన్ చేశారట. భారీ బడ్జెట్ మూవీగా దీన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. మైత్రీమూవీస్ మేకర్స్పై ఇది రానుందని టాక్.