రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుందని అందరికి తెలుసు . ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి సినిమాలు డిజాస్టర్ కావడంతో వచ్చే తదుపరి సినిమ సలార్ మూవీ పై అందరూ హోప్స్ పెట్టుకున్నారు. ఇకపోతే ఈయన నటించిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో క్రేజ్ తగ్గిందని చెప్పుకోవచ్చు . ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే దానిని మరింత గా ఎక్కువ వైరల్ చేస్తున్నారు ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్.
ఈ క్రమంలోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల, రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య ఎఫైర్ నడిచింది అని షర్మిల కి పుట్టిన కొడుకు అచ్చం ప్రభాస్ లాగే ఉన్నాడు అంటూ వల్గర్ గా కథనాలు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అటు షర్మిల ఇటు ప్రభాస్ స్పందించి కేసులు పెట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా వీరిద్దరికి సంబంధించిన మరొక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ప్రభాస్ నటించిన యోగి సినిమాను వైయస్ షర్మిల నిర్మించారంట .
![ప్రభాస్ మూవీకి , షర్మిలకి మధ్య సంబంధం ఏంటో తెలుసా..? 2 ప్రభాస్ మూవీకి , షర్మిలకి మధ్య సంబంధం ఏంటో తెలుసా..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-16T110156.175.jpg)
ఇక యోగి సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలుసు . అయితే ఈ సినిమా నిర్మాణం సమయంలోనే వీరి మధ్య ఎఫైర్ నడిచినట్లు సమాచారం.మొత్తానికైతే ప్రభాస్, షర్మిల మధ్య ఇలాంటి రూమర్స్ సృష్టించడం ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతుంది. ఇకపోతే షర్మిల రాజకీయంగా బిజీగా మారగా, ప్రభాస్ సినిమా ప్రాజెక్టులతో మరింత బిజీగా మారిపోయారు.