పెళ్లై రెండేళ్లే ఇంతలోనే విడాకులు కన్ఫామ్ అయిపోయాయి.కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్కు తెర పడింది. మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకుల తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.అయితే గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరిమధ్య మనస్పదర్ధలు వస్తున్నాయంట.
దీంతో వీరు కలిసి బతకలేం అని నిర్ణయించుకున్నాకే, ఆరు నెలలుగా విడి విడిగా ఉంటూ, చివరకు కోర్టుకు నోటీసులు సడ్మిట్ చేశారంట. గత నెల 5వ తేదీన నిహారిక, చైతన్యలకు కోర్డు విడాకులు మంజూరు చేసింది. .2020లో నిహారిక, చైతన్య వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
![భరణం కింద100 కోట్లు అఫర్ .... కానీ నిహారిక ఎం చేసిందో తెలుసా?? 2 భరణం కింద100 కోట్లు అఫర్ .... కానీ నిహారిక ఎం చేసిందో తెలుసా??](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/6986179c-8022-48d0-8dde-c4f64fc6a85f.jpg)
నిహారిక ఎం చేసిందో తెలుసా :
రాజస్థాన్ లో కోట్లు ఖర్చు పెట్టి వీరి పెళ్లిని చేశాడు నాగబాబు. కానీ, కానీ రెండు ఏళ్లకే అటు అభిమానులకి ఎటు ఫ్యామిలీకి పెద్ద షాక్ ఇచ్చారు నిహారిక . అయితే భార్యభర్తలు విడిపోయే సమయంలో భర్త భార్యకు భరనం కింద డబ్బు ఇవ్వాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే.భర్త నుంచి విడిపోయిన తర్వాత చాలా మంది, భరణం కింద కొన్ని కోట్లు తీసుకొని సెట్ అయిన వారు ఉన్నారు ఈ నేపథ్యంలోనే భరణం కింద మెగా డాటర్ కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఉత్సాహం చూపుతున్నారు.
అలాగే నీహారిక కూడా 100 కోట్లు డిమాండ్ చేసింది అని ప్రచారం నెట్టింట జరుగుతుంది. కానీ, నిహారిక మాత్రం తన భర్త నుంచి ఒక్క రూపాయి భరణంగా వద్దు అంటూ తెగేసి చెప్పిందట. ఎలా అని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. అతడు ఇచ్చే భరణం నాకు అవసరం లేదని..తన కాళ్ళమీద తాను నిలబడగలనని చెప్పిందట కాగా, నిహారిక ప్రస్తుతం నటిగా మరోవైపు నిర్మాతగా ప్రయత్నిస్తోంది. ఈ బ్యూటీ ఇప్పుడు పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లతో బిజీ గ ఉంది.