రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం యానిమల్. ఆగస్ట్ 11న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక వీడియోను పోస్ట్ చేసారు మరియు కొత్త విడుదల తేదీని ప్రకటించారు మరియు ఆలస్యం వెనుక కారణాన్ని కూడా పంచుకున్నారు.
![విశ్వరూపం చూపిస్తా వెయిట్ చెయ్యండి ...సందీప్ రెడ్డి వంగా..! 2 విశ్వరూపం చూపిస్తా వెయిట్ చెయ్యండి ...సందీప్ రెడ్డి వంగా..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/588a176e-68ed-4252-a90e-0ffb6ac21ee4.jpg)
సందీప్ రెడ్డి వంగా :
ఈ రేంజ్ మాస్ ఇప్ప టివరకు చూడలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. ఈ గ్లిమ్ప్స్ చూస్తే రణబీర్ ఏంటి ఇంత వొయిలెంట్ గా ఉన్నాడు అనిపించకమానదు. అది జస్ట్సాంపిల్ మాత్రమే రణబీర్ కపూర్ విశ్వరూపం చూద్దాం డిసెంబర్ 1న థియేటర్స్ కి రండి అంటూ సందీప్ రెడ్డి వంగ ఒక వీడియోని రిలీజ్ చేసాడు. అనిమల్ సినిమా ఆగస్ట్ నెలలో రిలీజ్ కావాల్సి ఉం ది కానీ పోస్ట్ ప్రొడక్షన్ కారణం గా డిలే అవుతుంది.
సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి, అంటే అయిదు భాషల్లో 35 పాటలు అవుతాయి. వీటిని ఏ భాషకి ఆ భాషసెపరేట్ చేస్తున్నాను. ఇది హిందీ డబ్బింగ్ సినిమా అని ఆడియన్స్ కి అనిపిం చకూడదు. పూర్తిగా రీజనల్ సినిమాలాగే అనిపిం చాలిఅందుకే టైం తీసుకుంటున్నాను. డిసెంబర్ 1న అనిమల్ రిలీజ్ అవుతుంది. ఆరోజు థియేటర్స్ కి రండి రణబీర్ కపూర్ విశ్వ రూపం చూద్దాం అం టూ సం దీప్ రెడ్డి కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసాడు.